
యువగర్జన దగ్గిర పడుతున్నకొద్దీ అందరి గుండెల్లొ రైళ్ళు పరిగెడుతున్నాయి.తెలుగుదేశం పార్టి కి వున్న క్యాడర్ ని చూసి ఇప్పుడు వచ్చిన కొత్త పార్టిలకు కాని,కమ్యునిస్టులకు కాని,అధికార పార్టి కాని బెంబేలెత్తుతున్నారు.ఇది స్పష్టంగా వారి మాటల్లొ మనం గమనించవచ్చు.యుగర్జన ఏర్పాట్లు వూపందుకున్నట్టు ఈ పాటికే మీకు తెలిసివుంటుంది.కనీ వినీ ఎరుగని రీతిలొ NTR ప్రాగణం అన్ని హంగులతొ రూపు దిద్దుకుంటుంది. తెలుగుదేశం అధికారం చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రాంతాల్లొ పూజలు,యాగాలు తెలుగు యువత నిర్వహిస్తుందని పత్రికలు చాటుతున్నయి.కమ్యునిస్టులు ఎవరి దగ్గిరకు వెళ్ళినా చివరకు తెలుగుదేశం దగ్గిరకు రాక తప్పదు.వారి ఉనికిని కాపాడుకొవటానికి వారికి వున్న ఎకైక మార్గం తెలుగుదెశం మాత్రమే.రాబొయే కాలంలొ అది నిరూపించబడుతుంది. చాలా ప్రాంతాలలొ తెలుగుదెశం కార్యకర్తలు, తెలుగు యువత మరియు నందమూరి అభిమానులు వాహనాల కొరతతొ ఇబ్బంది పదుతున్నారంటే,దీనిని బట్టే ఈ యువగర్జన ఎంతగా విజయవంతమవబొతుందో అర్థమవుతుంది.ఈ ఎలక్షన్స్ లొ ప్రధాన పొటీ తెలుగుదెశం, కాంగ్రెస్ పార్టీ ల మధ్యే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యువతా మేలుకొ - నీ రాష్ట్రాన్ని అవినీతి నుండి రక్షించుకొ.
స్వర్ణాంధ్ర ని సాధించుకొ - భావితరాలతొ ఆనందాన్ని పంచుకొ.
కపట నాటక నాయకులను ఎదిరించు - గర్వంగా జీవించు.
తెలుగుదెశం పార్టి ని గెలిపించు - నీ కలల స్వర్ణాంధ్ర ని సాధించు