ఈ యువగర్జన సభ వుద్దేశ్యం, బాలయ్య ని తెలుగుదేశం పార్టి తరపున ప్రత్యక్ష రాజకీయాలలొకి ప్రవేశం కల్పించడం.మీడియా వుచ్చులో మరియు వ్యతిరేకుల కుట్రలకు నందమూరి అభిమానులు పడతారనుకొవటం వారి పిచ్చి భ్రమే అవుతుంది.కాబట్టి ఈ యువగర్జన జూనియర్ NTR కొసం నిర్వహిస్తున్న సభ కాదు.తెలుగుదేశం పార్టి లొకి బాలయ్య ను నందమూరి తారకరామారావు గారి వారసుడు గా తెలుగుదేశం పార్టి కార్యకర్తలు, తెలుగు యువత, నందమూరి అభిమానులు యువగర్జన ద్వారా స్వాగతిస్తున్న సభ.
Terrorist Attacks on India between 1970 and 2008
17 years ago