గుంటూరు లొ తెలుగు యువత మరియు నందమూరి అభిమానులు సమైక్యంగా యువగర్జన ప్రారంభ సంబరాలు జరుపుకున్నారు. యువగర్జనను రాబొయే ఎన్నికలకు రణ గర్జనగా తెలుగుదేశం పార్టి భావిస్తుంది.1994 ఎన్నికలకు అన్న NTR "సిం హ గర్జన" సభ తొ అధికారాన్ని కైవసం చెసుకుంది.అదే తరహా లొ ఈ "యువగర్జన " సభ తొ తిరిగి తెలుగుదేశం పార్టి అధికారాన్ని కైవసం చేసుకొవటం ఖాయమని అనుభవఘ్నులు,రాజకీయ మేధావులు విస్వసిస్తున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియో క్లిప్పింగులను చూసి ఆనందించండి. 2009 లొ తెలుగుదేశం పార్టి గెలుపుకై మీ వంతు క్రుషి చెయ్యండి.
Terrorist Attacks on India between 1970 and 2008
16 years ago