Friday, December 12, 2008

Baabli Project-TDP Agitation for People of Telangaana

బాబ్లీ పై కథాకమామీషు:

ఇప్పుడున్న ప్రభుత్వ పొకడలతో, రాబొయ్యే రొజుల్లొ తెలంగాణా రైతు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.అంత భవిష్య ఆలొచన తెలంగాణా ప్రజలకి లేదు,రాదు.రైతు ఇబ్బంది పడే క్షణాలలో తెలుగుదేశం ప్రభుత్వం వుంటుంది.అప్పుదు తెలుగుదేశం తెలంగాణా రైతులని నిర్లక్ష్యం చేసి మోసం చెసింది అని వైరి పక్షాలు అధికారం కొసం తెలంగాణ జనం చెవిలో వూదర గొడతారు.ఆ అవసరం లేకుండా, రాకుండా తెలంగాణా రైతన్న లకి బాబ్లి గురించి దాని పర్యవసానాల గురించి ఈ వీడియో లు తెలియచేస్తాయి.

Part 1:


Part 2:

Part 3:

Part 4:

Part 5:

Part 6:

visit : www.stopbabliproject.com

Monday, November 24, 2008

First Winning Step of TDP



తెలుగుదేశం పార్టి ఎన్నికల శుభారంభం.

కార్యకర్తల, అభిమానుల అనందొత్సాహం.



తెలుగు జాతి కే వన్నె తెచ్చిన మన ప్రియతమ నాయకుడు....గౌ.శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు.



ఇంతకు ముందు మా బ్లాగులో చెప్పిన విధంగానే ఉభయ కమ్యునిస్ట్ పార్టిలు తెలుగుదేశం తో జత కట్టాయి.ఈ కూటమితో టి.ఆర్.ఎస్ జత కట్టే అవకాశాలు చలా తక్కువ(అసలు కుదరదనే అనుకొవచ్చు).టి.ఆర్.ఎస్ ని కలుపుకొవటానికి కాంగ్రెస్స్ తప్ప ఏ ఇతర పార్టిలు సిద్దంగా లేవు.ఈ దెబ్బతో తెలంగాణ ప్రజలతో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్స్ మరియు టి.ఆర్.ఎస్ పుట్టి మునగటం ఖయం గా కనిపిస్తుంది.


తెలుగుదేశం పార్టి తో జత కట్టిన ఉభయ కమునిస్ట్ పార్టిలకు, కార్యకర్తల తరపున మా హ్రుదయ పూర్వక శుభాకాం క్షలు తెలియ చేస్తున్నాము.2009 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయ ఢంకా మొగిస్తుందన్న నమ్మకం ప్రతీ తెలుగుదేశం కార్యకర్త కి, అభిమానులకు కలిగింది.ఇప్పటికే తెలుగుదేశం పార్టి సగం గెలిచినట్లే. ఈ సమయంలో టి.ఆర్.ఎస్ ని చేర్చుకొవటానికి తెలుగుదేశం పార్టి కాని సి.పి.ఎం. కాని సిద్దంగా లేవు.



మీ మీ జిల్లాల, నియొజక వర్గాల మరియు కులాల వారీగా వున్న ఓటర్ల వివరాలకి ఈ క్రింద వున్న లింకు ని క్లిక్ చెయండి.గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం యావరేజి గా 10000 మంది కొత్త ఒటర్లు కలుస్తారు.ఒటర్ల పర్సెంటేజ్ మాత్రం మారే అవకాశం లేదు.



http://www.teluguone.com/election/


source: Teluguone


http://www.bharataratnantr.com

Please sign in for Bharata Ratna to our beloved Nandamuri Taraka Rama Rao Garu

Tuesday, November 18, 2008

Yuvagarjana Sambaraalu-Abhimanula Kerinthalu

విశ్వ విఖ్యాత నట తేజోరూపం నందమూరి బాలక్రిష్ణ(మా బాలయ్య బాబు) గారి ఆగమనం ఆసన్నమౌతుంది.డిసెంబరు మూడవ వారంలో జన వేదికలపై సత్తా చాటటానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.తెలుగుదేశం కార్యకర్తలారా!రాబొయ్యె అనందకరమైన భవిష్యత్తుకై 5 నెలలు కష్టపడండి.ఫలితాన్ని అనుభవించండి.అతి ముఖ్యమైన సంగతి ఏమిటంటే-TRS, తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోదు.ప్రత్యెక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటుకు తెలుగుదేశం సిద్దమే. TRS రాజకీయ నాటకాలు చంద్రబాబు దగ్గిర సాగవని KCR కి తెలుసు.

తెలుగుదేశం పార్టి ని అధికారంలోకి తీసుకు రాకపొతే తిరిగి వెనకబాటు తనానికి గురవుతామని పేద,బడుగు,బలహీన,అట్టడుగు వర్గాల వారికి అర్థం అయ్యింది.కొత్త పార్టి తో BC ల రిజర్వేషన్ లో పలు మార్పులు సంభవిస్తాయని(గత కొన్నేళ్ళుగా కాపు,బలిజ,తెలగ కులాలని BC లలో చేర్చాలని ఆయా కుల నాయకులు అందొళనలు చెసారు. ), ఇప్పుడు వున్న BC ల అభివ్రుద్ది ఆవిరి అవుతుందని తెలిసి వారంతా తెలుగుదేశం పార్టి తోనే వెన్నంటి వున్నారు.

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టి విజయ దుందుభి మ్రోగించుట ఖాయం.

ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ది పథం లో పయనించుట తద్యం.

స్వర్ణాంధ్ర సాదించుటే తెలుగుదేశం పార్టి ధ్యేయం.

Monday, November 10, 2008

Yuvagarjana Aerial Views

మన ముందు తరాలు ఇటువంటి భారీ సభలు కాని,ఇంత అభిమానం కాని చూడగలరా?





Wednesday, November 5, 2008

బంగారు బాలయ్య - TV9

తెలుగుదేశం కున్న ప్రాభవాన్ని తగ్గించటానికి రెండు వెబ్ సైట్లు(అందులో ***ఆంధ్ర ఒకటి) ఆరు ఫొరంలు తెగ తాపత్రయపడుతున్నయి.దీనినే గుండెల్లొ రైళ్ళు పరిగెత్తటం అంటారు.తెలుగుదేశం గుంటూరు, క్రిష్ణా జిల్లాల పరిసరల్లొ జరిపిన ప్రతి సభ కీ మనం అంటే గిట్తని వాళ్ళ ఎడుపులు, పెడబిబ్బలు,అసత్య ప్రచారాలు కల్పించటం ఈనాటివి కావు.గత 25 సంవత్సరాలుగా మనం మన పెద్ద వాళ్ళు చూస్తున్నవే.గుంటూరు, క్రిష్ణా జిల్లాల వారి దెబ్బ ఘాటు ఎక్కువ....ఆ ఘాటు నుంచి బయట కు రావటానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి.

***ఆంధ్రా సైటు అబిమానులతో మనం ఎంత కామెడీ చేసుకొవచ్చొ.ఉదాహరణకి మొన్న ఎప్పుడో ఎవరి మీదో కొడి గుడ్లు పడితే, చంద్రబాబు నాయుడు గారు వేయించారన్నాడు.అక్కడ గుడ్లు పడటం ఆలశ్యం, ఇక్కడ పుకారు రాశేసాడు.తీరా చూస్తే వాళ్ళు తె.రా.స వాళ్ళు అని పేపర్ లొ వార్తలు వచ్చాయి.ఈ ***ఆంధ్రా వాడికి కమేడియన్ వేణు మాధవ్ కి తేడా లేదు.వేణు మాధవ్ సినిమాలలో కమేడియన్ అయితే ఈ ***ఆంధ్రా వాడు పుకార్ల జర్నలిజంలో కమేడియన్.

మన పురంథరేశ్వరి గారు గెలవటానికి మెట్టిన వంశాన్ని,పదవులకు పుట్టిన వంశాన్ని వాడుకొవటం వెన్నతో పెట్టిన విధ్య.నందమూరి తారక రామారావు గారి 12 మంది సంతానం లో(6గురు ఆడ సంతానం),ఈమెకు మాత్రమే తండ్రి గారి ఆత్మ క్షొభ ఎలా తెలుస్తుందో మీకు తెలుసా?

Tuesday, November 4, 2008

యువగర్జన - ర్యాలీలు

యువగర్జన - వైజాగ్, ఖమ్మం ర్యాలీలు

గంట గంటకి వీడియో లు ఎక్కిస్తూ నందమూరి అభిమానులను ఉత్తేజ పరుచుటకై మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చూస్తూనే వుండండి.తెలుగుదేశం అభిమానులకు,మీ స్నెహితులకు తెలియచెస్తూనే వుండండి.

వైజాగ్ ర్యాలీ:

యువగర్జన ప్రోమో:

ఖమ్మం ర్యాలీ:

Monday, November 3, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 1

వూపిరి బిగపట్టి వుత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది.

NTR ప్రాంగణం లొ అన్ని హంగులూ పూర్తయ్యాయి.

Useful links to Watch Yuvagarjana live.

http://pages.tvunetworks.com/channels/#

(click on3990 TV9Telugu on left hand side)

http://yuvagarjana.telugudesam.org/#

http://teluguone.com/news/yuvagarjana/

Sunday, November 2, 2008

Friday, October 31, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 5


యువగర్జన విశేషాలు:

  • గన్నవరం నుండి చిలకలూరిపేట వరకు 6 అడుగుల ఎత్తులొ వున్న 20వేల జండాలతో అంతా పసుపు మయం.

  • యువగర్జన ప్రాంగణం లొ సభ జరిగేటప్పుడు హెలికాఫ్టర్ ద్వారా పూలు చల్లటం.

  • లక్ష పసుపు రంగు బెలూన్లు ప్రాంగణం నలుమూలల నుంచి ఎగురవేస్తారు.

  • 8 భారీ కటౌట్లు, 30 స్వాగత ద్వారాలు,10 పెద్ద బెలూన్ల ఏర్పాటు.

  • ఫిరంగిపురం మండలం లొని వేములూరిపాడు నుంచి 7గుర్రాల రథం పై యువజ్యొతి NTR ప్రాంగణం చేరుకుని ఆ జ్యొతి ని బాలయ్య చెతుల మీదుగా చంద్రబాబు నాయుడు గార్కి అందించటం.

  • వేదిక పై భాగాన ఎనుగు దంత ఆకారం లొ తోరణాలు, వేదిక మీద అటూ ఇటూ సిం హాల ప్రతిమలు.

  • విజయవాడ, గుంటూరు నగరాలలో ఎటు చూసినా భరీ కటౌట్లు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సి లు.

  • 5 వ జాతీయ రహదారి 100 కి.మీ మేర పసుపుమయం.

  • ప్రతీ గ్రామం లొ ఇప్పుడు చూస్తున్న యుగర్జన సంబరాలతో సభా ప్రాంగణానికి విచ్చేసే జనం 15 లక్షల పై మాటే నని అంచనా.

Wednesday, October 29, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 6








యువగర్జన దగ్గిర పడుతున్నకొద్దీ అందరి గుండెల్లొ రైళ్ళు పరిగెడుతున్నాయి.తెలుగుదేశం పార్టి కి వున్న క్యాడర్ ని చూసి ఇప్పుడు వచ్చిన కొత్త పార్టిలకు కాని,కమ్యునిస్టులకు కాని,అధికార పార్టి కాని బెంబేలెత్తుతున్నారు.ఇది స్పష్టంగా వారి మాటల్లొ మనం గమనించవచ్చు.యుగర్జన ఏర్పాట్లు వూపందుకున్నట్టు ఈ పాటికే మీకు తెలిసివుంటుంది.కనీ వినీ ఎరుగని రీతిలొ NTR ప్రాగణం అన్ని హంగులతొ రూపు దిద్దుకుంటుంది. తెలుగుదేశం అధికారం చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రాంతాల్లొ పూజలు,యాగాలు తెలుగు యువత నిర్వహిస్తుందని పత్రికలు చాటుతున్నయి.కమ్యునిస్టులు ఎవరి దగ్గిరకు వెళ్ళినా చివరకు తెలుగుదేశం దగ్గిరకు రాక తప్పదు.వారి ఉనికిని కాపాడుకొవటానికి వారికి వున్న ఎకైక మార్గం తెలుగుదెశం మాత్రమే.రాబొయే కాలంలొ అది నిరూపించబడుతుంది. చాలా ప్రాంతాలలొ తెలుగుదెశం కార్యకర్తలు, తెలుగు యువత మరియు నందమూరి అభిమానులు వాహనాల కొరతతొ ఇబ్బంది పదుతున్నారంటే,దీనిని బట్టే ఈ యువగర్జన ఎంతగా విజయవంతమవబొతుందో అర్థమవుతుంది.ఈ ఎలక్షన్స్ లొ ప్రధాన పొటీ తెలుగుదెశం, కాంగ్రెస్ పార్టీ ల మధ్యే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



యువతా మేలుకొ - నీ రాష్ట్రాన్ని అవినీతి నుండి రక్షించుకొ.



స్వర్ణాంధ్ర ని సాధించుకొ - భావితరాలతొ ఆనందాన్ని పంచుకొ.



కపట నాటక నాయకులను ఎదిరించు - గర్వంగా జీవించు.



తెలుగుదెశం పార్టి ని గెలిపించు - నీ కలల స్వర్ణాంధ్ర ని సాధించు

Monday, October 27, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 8


ఈ యువగర్జన సభ వుద్దేశ్యం, బాలయ్య ని తెలుగుదేశం పార్టి తరపున ప్రత్యక్ష రాజకీయాలలొకి ప్రవేశం కల్పించడం.మీడియా వుచ్చులో మరియు వ్యతిరేకుల కుట్రలకు నందమూరి అభిమానులు పడతారనుకొవటం వారి పిచ్చి భ్రమే అవుతుంది.కాబట్టి ఈ యువగర్జన జూనియర్ NTR కొసం నిర్వహిస్తున్న సభ కాదు.తెలుగుదేశం పార్టి లొకి బాలయ్య ను నందమూరి తారకరామారావు గారి వారసుడు గా తెలుగుదేశం పార్టి కార్యకర్తలు, తెలుగు యువత, నందమూరి అభిమానులు యువగర్జన ద్వారా స్వాగతిస్తున్న సభ.


Saturday, October 25, 2008

Yuvagarjana Sambaraalu

తెలుగుదేశం కార్యకర్తలకి బాలయ్య అబిమానులకు విన్నపం:
గుంటూరు, క్రిష్ణా జిల్లాల పరిసర ప్రాంతాలవారు దయచేసి మీ వీడియో కెమెరాలతొ "యువగర్జన" ర్యాలీ ద్రుశ్యాలను చిత్రీకరించి Online లొ అప్ లోడ్ చేయగలరని మనవి చేస్తున్నాము.వాటిని దూర ప్రంతాల లొవున్న మన తెలుగుదేశం కార్యకర్తలు, అబిమానులు చూచి ఆనందించుటకు మీ సహాయము కోరడమైనది.మీడియా వారు కొంత వరకే అందించగలరు.ఇటువంటి సభలు కాని ర్యాలీ లు కాని మునుముందు చూడలేము.ఇప్పటి వరకు మనకు అందుబాటులొ వున్న వీడియో లు TV9,TV5,ETV2 వారి 3 నిముషాల క్లిప్పింగులు.దయచేసి మీ స్నేహితులకి కాని బందువులకు కాని,కార్యకర్తలకు కాని,అభిమానులకు కాని తెలియచెయగలరని మనవి.ర్యాలీలు అంటే నాయకుల ప్రసంగాలు మాత్రమే కాకుండా, జనసందొహాలని, అబిమానుల కొలాహలాన్ని, వివిధ డప్పు వాయిద్య వేషగాళ్ళని,వాహనాలపై వున్న యువకుల ఉత్సాహాన్ని తీయగలరని ఆశిస్తున్నము.
పదిరొజుల ముందు నుంచి వినిపిస్తున్న అబిమానుల గర్జన ను గర్జన సంబరాలను ఈ క్రింది వీడియోలలొ చూడండి.

Friday, October 24, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 9

నరసరావుపేట లొ యువగర్జన సంబరాల ర్యాలీ లొ తెలుగుదెశం కార్యకర్తల, నందమూరి అభిమానుల ఉత్సాహంతొ పాల్గొన్నరు.నవంబర్ 5వ తారీఖు కొసం ఎప్పుడా అని ప్రతి అభిమాని ఎదురు చూస్తున్న సన్నివేశాలు ఎన్నొ ఎన్నెన్నొ.ఇప్పటికే తెలుగుదేశం నేతల తొ యువగర్జన ప్రాంగణం లొ హడావిడి గా వుంది.ఇప్పటికే గుంటూరు నగరంలొ బాలయ్య భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు.


గుంటూరు లొ మొదలైన యువగర్జన సంబరాలు

గుంటూరు లొ తెలుగు యువత మరియు నందమూరి అభిమానులు సమైక్యంగా యువగర్జన ప్రారంభ సంబరాలు జరుపుకున్నారు. యువగర్జనను రాబొయే ఎన్నికలకు రణ గర్జనగా తెలుగుదేశం పార్టి భావిస్తుంది.1994 ఎన్నికలకు అన్న NTR "సిం హ గర్జన" సభ తొ అధికారాన్ని కైవసం చెసుకుంది.అదే తరహా లొ ఈ "యువగర్జన " సభ తొ తిరిగి తెలుగుదేశం పార్టి అధికారాన్ని కైవసం చేసుకొవటం ఖాయమని అనుభవఘ్నులు,రాజకీయ మేధావులు విస్వసిస్తున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియో క్లిప్పింగులను చూసి ఆనందించండి. 2009 లొ తెలుగుదేశం పార్టి గెలుపుకై మీ వంతు క్రుషి చెయ్యండి.




Thursday, October 23, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 10




అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యొగాలు ఇస్తానన్న రాజశేఖరరెడ్డి అందలం ఎక్కగానే అన్ని హామీలను తుంగలో తొక్కారు.ముఖ్యమంత్రిగా గత నలుగున్నరేళ్ళలొ పోష్టింగుల కన్న ఊష్టింగులే ఎక్కువ చేసారు.ఉద్యొగం లేక, ఊపాధి లేక యువత భవితను రొడ్డు కీడ్చారు. ప్రభుత్వ శాఖల్లొ లక్షలాది ఖాళీలు వున్నా....భర్తీ చేసిన పాపాన పొలేదు.అందుకే ఈ దగాకొరు, బడా చోరు ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు "తెలుగు యువత" ఉద్యమించింది, సమర సిం హం లా,ఉగ్ర నరసిం హులై....ఉక్కు పిడికిలి బిగించింది.అధికార పక్ష గుండెల్లొ అలజడి ని స్రుష్టిస్తు, తెలుగుదేశం పార్టి గుంటూరులో ప్రతిష్టాత్మకంగా "యువ గర్జన" ను నవంబర్ 5వ తేదీన నిర్వహిస్తుంది.చరిత్రను తిరగరాసే ఈ యువగర్జన కు నందమూరి వారసులు...చైతన్య రథ సారధి హరిక్రిష్ణ, డైలాగ్ డైనమైట్ విశ్వ విఖ్యాత నట తేజో రూపం బాలయ్య , ఇంకా కల్యాణ్ రాం,తారక రత్న లు హాజరు కానున్నారు.



Tuesday, October 21, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 3


రవన్న పై ప్రతీకారం తీర్చుకొనుటకు సూరి అదను కొసం చూస్తున్నాడు.1997 లొ తన తండ్రి పరిటాల శ్రీరాములు మీద సినిమా తీయాలని సంకల్పిస్తాడు రవన్న.హైదరాబాదు లొని జుబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియూ లొ ముహూర్తం సన్నివెశం షూటింగ్ పూర్తి అయిన తరువాత తిరుగు ప్రయాణంలొ శక్తివంతమైన Remote Controlled కారు బాంబు ని పేల్చాడు సూరి. ఆ పేలుడు లొ ఈ టీవి నిపుణులతొ సహ 26 మంది మరణించారు.30 మంది గాయపడ్డారు. ఈ పేలుడు లొ భానుకొట కిష్టప్ప మరియు లక్ష్మరెడ్డి(ఇంజనీరింగ్),కుంటిమద్ది శ్రీరాములు, పెరుగు వెంకటెశ్వర్లు, కొండా రెడ్డి తదితరులపై పొలిచులు కేసు నమొదు చేసారు.వీరంతా సూరి సహచరులు.ఈ కేసు పై పొలీసులు తీవ్రంగా క్రుషి చేసి కర్నాటక లొ తల దాచుకున్న సూరి ని పట్టుకుని చర్లపల్లి జైలుకి పంపారు.1999 లొ ఒబులరెడ్డి అన్న రమణారెడ్డి ని హైదరాబాదులొని అతని స్నేహితుడి ఇంట్లొ పార్టి జరుగుతుండగా ROC గ్రూపు కాల్చి చంపారు.రవన్న తిరిగి 1999 ఎలక్షన్స్ లొ ఎటువంటి హింసా,రిగ్గింగులు లేకుండా తెలుగుదేశం పార్టి తరపున గెలుస్తాడు.2000 నుంచి 2004 వరకూ అనతపురం జిల్లా ప్రశాంతముగా వుందని అక్కడి ప్రజలు అనుకొంటారు.జైలు నుంచి పొటీ చెసిన సూరి కి డిపాజిట్లు కూడా రావు.అదే జైలు నుంచి సూరి ఒకసారి వై యెస్ జగన్ తొ కలిసి అనతపురం లొని రవన్న ఇంటిని పేల్చివేయటానికి కుట్ర పన్నుతాడు.ఈ కుట్ర ని పొలీసులకి చెప్పి సూరి మీద జగన్ మీద కేసు పెడతాడు. తరువాత రవన్న ఒక సుముహూర్తాన పేద అవివాహిత జంటలకు వెంకటాపురం లొ వివాహాలు జరిపిస్తాడు.రవన్న అనుచరులు ముగ్గురు కారు లొ వెంకటాపురం వస్తుండగా స్సొరి అనుచరులు దారి కాచి చంపుతారు.2004 ఎన్నికలలొ భానుమతి కి వై యెస్ జగన్ కాంగ్రెస్స్ టిక్కెట్ ఇప్పిస్తాడు.సుదర్శన్ నాయకత్వంలొని రెడ్ స్టార్ నక్షలైట్లు రవన్న ని ఎలక్షన్స్ ప్రచారం లొ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ 24000 వొట్ల మెజారిటి తొ రవన్న గెలుస్తాడు.అదే ఎలక్షన్స్ లొ తెలుగుదేశం పరాజయం పాలవుతుంది.
కాంగ్రెస్స్ పార్టి ప్రభుత్వమెర్పరచిన 3వ రొజు నుండి తెలుగుదేశం పార్టి కార్యకర్తల,రవన్న అనుచరుల హత్య లతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.అప్పటినుంది పరిటాల రవన్న జీవితం ప్రమాదం లొ పడింది.ప్రభుత్వం పథకం ప్రకారం రవన్న రక్ష్ణ కి ఇవ్వవలసిన గన్ మెన్ లను తగ్గించివేసింది.ప్రభుత్వన్ని తన రక్షన గురించి అడిగితే చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లైంది.రవన్న హైకొర్టు కి అప్పేలు చేసుకొంటె,హైకొర్టు ప్రభుత్వానికి రక్షణ ను పెంచమని ఆర్డర్లు పంపించింది.ఈ ప్రభుత్వం చేసేది లేక వయసు 45 పై బడిన 5గురు గన్ మెన్ లను ఇచ్చింది.రవన్నను తన సొంత సెక్యురిటి ని కూడ అనుమతించలేదు.6కార్ల కాన్వాయ్ ని 2కార్ల కు తగ్గించి వేసారు.కాన్వాయ్ ని తగ్గించటానికి ప్రభుత్వం చెప్పిన కారణం, రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంధి గా వుందని. ప్రతి 15 రొజులకు ఒక సారి అనంతపురం, వెంకటాపురం ఇళ్ళల్లొ సొదాలు జరిపించి మానసికంగా కుంగదీశారు.అదే సమయంలొ సూరి గ్యాంగ్ పరిటాల రవి సన్నిహితుడు కార్పొరేటర్ అయిన భాషా ను జూన్ 2004 లొ ధర్మవరం లొ చంపేసారు. మరో సన్నిహితుడు, సొమందేపల్లి ZPTC Member అయిన ఆది నారాయణ ను చంపేసారు.ఆ తర్వాత తగరకుంట ప్రభాకర్ ని, బళ్ళారి లొ R.K ని సూరి అనుచరులు జూలకంటి శ్రీనివాసరెడ్డి(మొద్దు శీను),దామొదరరెడ్డి,భాస్కరరెడ్డి కలిసి చంపేసారు. సొమందేపల్లి ఉప ఎన్నికలకు రవన్న వస్తే చంపెందుకు పథకం పన్నారు.అనంతపురం DSP నరశిమ్హరెడ్డి సాయముతొ రవన్న ముఖ్య అనుచరులైన పావురాల క్రిష్ణ అతని సోదరుడిని చంపేసారు.వై యస్ జగన్ తనను చంపటానికి జైలు లొ వున్న సూరి తొ కలిసి కుట్ర పన్నుతున్నాడని కేసు పెట్టాడు రవన్న.అప్పట్లొ సూరి కి ఎవరితొ మాట్లాడాలన్న, సెల్ ఫొన్లు అవసరం వచ్చినా,ఎవరినన్నా కలవాలన్నా జైలు అధికారులు బాగా సహకరించేవారు.తనపై కేసు పెట్టి తనకు పరువు నష్టం కలిగించాడని తిరిగి రవన్న పై పులివెందుల కొర్టు లొ వై యస్ జగన్ కేసు పెట్టాడు.అప్పుడు పులివెందుల కొర్టు కి హాజరు అవుతున్న రవన్న కాన్వాయ్ ని పొలీసులు అడుగడుగునా తనిఖీ చెసి చివరికి 2 కార్లను మాత్రమే పులివెందులకు ప్రవేశం కల్పించారు.అనంతరం 2005 జనవరి 24న అనతపురం లొని తెలుగుదేశం పార్టి ఆవరణలొ సూరి అనుచరుల తూటాలకు బలయ్యాడు.ఈ భీతావాహ సంఘటనతొ రవన్న అభిమానులు, తెలుగుదేశం పార్టి కార్యకర్తలు తమ నాయకుడి ని కొల్పొయిన దుఖం తొ ఆవెశం లొ 60 కొట్ల నష్టాన్ని ప్రభుత్వనికి కలగచేసారు.కాంగ్రెస్స్ పార్టి సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టి వ్యతిరేకులు "ఒక ఫాక్షన్ నాయకుడు చనిపొతే ఇంత నష్టమా" అని విమర్శించారు.ఇదే జనం ఇందిరాగాంధి చనిపొయినప్పుడు న్యు డిల్లీ లొ 3400 మంది సిక్కు మతస్తులను వూచకొత కొసారు.విజయవాడ లొ ఒక రౌడి షీటరు గా వుండి కాంగ్రెస్స్ ప్రతినిధిగా వున్న వంగవీటి మొహన రంగా చనిపొతే ఆ రొజుల్లొ 500 కొట్ల నష్టంతొ 5 రొజులు విజయవాడ అగ్నికీలల్లొ వుంచారు.ఎంతొ మంది ధన మాన ప్రాణాలను కొల్పొయారు.అప్పట్లొ విజయవాడ లొ ఈ దాడులు దగ్గిరుండి కేంద్రమంత్రి పి.శివసంకర్ జరిపించాదని బెజవాడ ప్రజలు అనుకొంటారు.అతని చిన్న కొడుకే ఇప్పుదు కొత్త పార్టి లొ కీలక భాద్యత వహిస్తున్న వినయ్ కుమార్.రవన్న చనిపొయిన తరువాత తెలుగుదేశం కార్యకర్తల పై జరిగిన దాడులు, హత్యలు, వేధింపులు,పొలీసు కేసులు మనకి తెలిసినవే.
రవన్న పెనుగొండ నియొజక వర్గ ప్రతినిధిగా వున్నప్పుడు చేసిన అభివ్రుద్ది:
  • రవన్న కుటుంబం నుంచి ఈ రొజుకి కూడా పెనుగొండ నియొజక వర్గము లొని నసనకొట పంచయతి పరిధిలొని 9 గ్రామాలలొని పెద బడుగు బలహీన వర్గాల ప్రజలకి బియ్యం,గొధుమలు,బార్లి పంపిస్తారు.ఈ రొజుకి కూడా రవన్న కుటుంబం మీద ఆ గ్రామాల ప్రజలు ఆధారపడ్డారు.
  • అనంతపురం జిల్లా కరువు రక్కసిలొ చిక్కుకున్న పేద రైతుల పిల్లలకు ఒక సారి 360, ఇంకొసారి 1,116 వివాహాలు తన ఖర్చు తొ జరిపించిన గొప్ప త్యాగశీలుడు.
  • నసనకొట పంచాయతి పరిధి లొ పాడుబడిన వెంకటేశ్వర దేవాలయాన్ని పునరుద్దరించిన గొప్ప దైవికుడు.4 కొట్ల రూపాయల తన సొంత ఖర్చుతొ ఈ దేవాలయాన్ని,రొడ్ల మరమ్మత్తు లని, కమ్యునిటి హాల్స్ ని ఎర్పరిచాడు.
  • 14 కొట్ల(11 కొట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఇవ్వగా తన చెతి నుంచి 3కొట్ల రూపాయలు) రూపాయల ఖర్చుతొ తాగు నీటి సౌకర్యం ఎర్పాటు చేసిన మహనీయుడు రవన్న.
  • రొద్దం మండలం లొ తెలుగుదేశం ప్రభుత్వ సాయంతొ ప్రభుత్వ జునియర్ కళాశాల ను ఏర్పాటు చేసాడు.
  • అంతే కాకుండా ప్రభుత్వానికి సిఫారసు చేసి 4 గ్రామాలలొ ప్రాధమిక ఆరొగ్య కేంద్రాలను ఏర్పాటు చేయించాడు.
  • ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి రొద్దం లొ M.R.O కార్యాలయాన్ని ఏర్పాటు చేయించిన మహనీయుడు రవన్న.
  • చుట్టు ప్రక్కల గ్రామాల లొని అన్ని రొడ్ల ను మెయిన్ రొడ్లతొ అనుసంధానించాడు.
  • మరెన్నొ ఇతర అభివ్రుద్ది కార్యక్రమాలు రవన్న చేతుల మీదుగా జరిగాయి.
అనంతపురం జిల్లా మాజీ కలెక్టర్ శ్రీ.సొమెష్ కుమార్ గారు 1990 లొ తను ట్రైనింగ్ లొ వుండగా చూసిన పెనుగొండ నియొజక వర్గాన్ని ఇప్పటి అభివ్రుద్ది చెందిన అదే పెనుగొండ నియొజక వర్గాన్ని చూసి,ఈ 10 సంవత్సరాలలొ ఇంతటి అభివ్రుద్ది ఒక్క రవన్న కె సాద్య పడిందని ఎంతొ కొనియాడారు.
పేద ప్రజల అభివ్రుద్దికి, మనుగడకు ఇటువంటి మహనీయులు ఈ సమాజానికి ఎంతైనా అవసరం వుంది.

రవన్న లేని లొటు అనంతపురం జిల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి కడుపు కొతనే మిగిల్చింది,అభిమానులకు కన్నీళ్ళు మిగిల్చింది.

జొహార్ పరిటాల రవన్న.

Sunday, October 19, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 2



రవన్న తన తండ్రి,అన్నయ్య ల హత్యలకి బదులు తీర్చుకొవాలనుకొని 1991లొ నక్సలైట్ల సహాయం కోరతాడు.నక్సలైట్లు కూడ తమ నాయకులను(శ్రీరాములు,హరన్న)లను పొగుట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకొవలునుకొంటారు.ఆ ప్రయత్నాలలొ భాగం గానే, 1991 లొ సానే చెన్నారెడ్డి ధర్మవరం లొని తన ఇంట్లొ కుర్చీ లొ కూర్చుని పేపర్ చదువుతుండగా నక్సలైట్లు పొలీసు దుస్తుల్లొ వచ్చి చంపి వెళ్ళిపొతారు.తిరిగి కాంగ్రెస్సు రమణారెడ్డి(సానే చిన్నారెడ్డి పెద్ద కొదుకు) కి టిక్కెట్ ఇచ్చి భారీ రిగ్గింగులతో గెలిపిస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ ఒబుల రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి అరాచకాలు ధర్మవరం లొ మిన్నంటాయి.


అప్పట్లొ నక్సలైట్ల(P.W.G) లొ చీలికలు వచ్చాయి. దాని తరువాత గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లొ నక్సలైట్లు T.V లొ బాంబు అమర్చి అతన్ని సొదరులను చంపుతారు. ఈ దాడిలొ ప్రముఖుడుగా నక్సలైట్ల లో ఒక విభజన వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న పొతుల సురేష్ ఫాల్పడ్డడని అనుకొంటారు.ఈ గ్రూప్ పేరు Re-Organising Comittee(ROC).రెండో వర్గమైన Red Star కి సుదర్శన్ నాయకత్వం వహిస్తుంటాడు.అప్పటి నుంచి ROC రవన్న కి తోడుగా నిలిస్తె, Red Star గంగుల సంతానానికి సహాయము చేస్తూ వచ్చింది.ఈ రెండు గ్రూపుల పొరాటాల మధ్య షుమారు 40 మంది మ్రుత్యువాత పడ్డారు.R.O.C పెట్టిన T.V బాంబు పెలుదులొ గంగుల సూర్యనారాయణ రెడ్డి తప్పించుకున్నాడు.తర్వాత కొన్నాళ్ళు కర్నాటక లొ తల దాచుకొన్నాడు.అక్కదే భానుమతి తొ వివాహము జరింగింది.రాజకీయాలతొ పీడిత బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనం చేకూర్చాలని జన జీవన స్రవంతి లొ అడుగు పెడతాడు రవన్న.తెలుగుదేశం పార్టి తరపున 1993 ఎలక్షన్లలొ పెనుకొండ నియొజక వర్గానికి రమణారెడ్డి పై ఎటువంటి హింసా లెకుండా అత్యదిక మెజారిటి తొ గెలిచాడు.1994 లొ తనకు ఇష్టమైన కార్మిక శాఖా మంత్రిగా పని చేసాడు.తర్వాతి కాలములొ లక్ష్మి పార్వతి అనంతపురం జిల్లా రాజకీయాల పై మితిమీరిన జొక్యం కారణంగా కొణ్ణాళ్ళు తెలుగుదేశం పార్తి కి దూరంగా వున్నాడు.1995 లొ అన్నగారు (NTR), తిరిగి రవన్న కే పెనుకొండ Ticket ఇచ్చారు.అప్పుడూ పెనుకొండ నియొజక వర్గ ప్రజలు రవన్న కే పట్టం కట్టారు.అప్పుడూ ప్రత్యర్థి రమణారెడ్డే.1996 లొ నందమూరి తారక రామారావు గారు చనిపొయారు.రవన్న ఆ సమయములొ NTR తెలుగుదేశం పార్టి కి రాజీనామా చేసి తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వాన అదే రమణా రెడ్డి పై మరలా విజయ దుందుభి మోగించాడు.


1996 లొ ROC, ఒబుల రెడ్డి అరాచకాలకు ఒక ముగింపు నివ్వాలన్న వుద్దెశ్యముతొ అతని కొసం వెదుకులాట సాగిస్తుంది.ఒబులరెడ్డి Hyderabad నగరములొ వున్నట్టు సమాచారం అందుకొని అతన్ని Hyderabad లొని ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం చేస్తుండగా పట్టుకొంటారు.ఆ వేశ్య ను బయటకు పంపించి వేసి అతని నలుగురు అనుచరులను చంపుతారు. ఒబుల రెడ్డి ని మాత్రం రోడ్డు మీదకు తీసుకు వచ్చి అతని గొంతు ని, లింగాన్ని కొసి పారిపొతారు.



పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 1






పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 2







పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 3







Saturday, October 18, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 1

పరిటాల రవన్న జీవిత పొరాటాల చరిత్ర:

విరామమేరుగాని ఒక ఉద్యమకారుని ఊపిరి యాత్ర ,
ఒక అవిశ్రాంత పోరాట యోధుని జీవిత చరిత్ర ,
అసహాయుల హహకారాల మధ్య పూరించిన ఒక సాహసవీరుని సమరశంఖ నాదం,
అన్యాయం,అక్రమాలు,దోపిడి,దౌర్జన్యాలను ప్రతిఘటించిన ఒక సముజ్వల ప్రచండ తేజం,
అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఇదే పరిటాల రవీంద్ర హృదయ ప్రాంగణం.
సవినయంగా అందరికి పలుకుతోంది స్వాగతం ! !


పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న ని రాయలసీమ లోని అన్ని జిల్లాలలొ ఒక దేవుడుగా కొలుస్తారంటే అతిశయొక్తి కాదేమో.5 సార్లు అనంతపుర్ జిల్లా లొని పెనుకొండ నియొజకవర్గానికి M.L.A గా ప్రాతినిద్యం వహించారు.రవన్న పెనుకొండ నియొజకవర్గములొని వెంకటాపురం గ్రామములొ 28-5-1957 న జన్మించారు.రవన్న తండ్రి గారు శ్రీరాములు(12/4/1935 - 29/11/1982) 300 ఎకరాల భూసామి తన భూమినంతా కమ్యునిస్ట్ సిద్దంతాల ప్రేరణ తొ పేదలకు(బొయా,కురుబ,ఈడిగ కులస్తులు) పంచిపెట్టారు.పేద ప్రజల భూములు(సివైజామ భూములు) కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి భూస్వాములు ఆక్రమించుకొన్నారు.ఆ భూస్వాములే గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నా రెడ్డి.వారి నుంచి 600 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు పొందెటట్టు పొరాటం చేసి వారికి సాధించి పెట్టారు. 1971 లొ సిపీఇ(ఎం.ఎల్) పార్టి లొ చేరి అనతి కాలంలొనే వుద్యమ నాయకుదుగా గుర్తింపు పొందారు. ఈ భూముల పంపకం వరస హత్యలకు మరియు కుల పొరాటాలకు శ్రీకారం చుట్టింది(ఈనాడు:25/01/2005 మరియు 06/02/2005 పేపర్ చూడండి).29/05/1975 న శ్రీరాములు అనుంగు సహచరుడుతొ గంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నా రెడ్డి చంపించారు.
రవన్న అన్న హరన్న(పరిటాల హరింద్ర) తండ్రి అడుగుజాడల లొనే పేదలకు చేరువ అయ్యాడు.ఇది సహించలేని గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నారెడ్డి కబీర్ అనే ఇనస్పెక్టర్ తొ ఎనెకౌంటర్ చెయించటానికి పతకం సిద్దం చేసారు.పొలిసులు వల పన్ని హరన్నను వెంకటాపురం లొని ఇంట్లొ పట్టుకొని,దగ్గిర్లొని నసనకొట గ్రామ నడిబొడ్డులొ వందల మంది చూస్తుండగా 28/11/1982 న ఎనెకౌంటర్ చేశారు.నక్సలైట్లు 1982-1983 కాలములొ గంగుల నారాయణ రెడ్డి, నరసన్న, యాది రెడ్డి లను చంపేశారు.కాని ప్రత్యర్థులు ప్రతీకారంతొ రవన్న చేయించాడని అనుకొంటారు.రవన్న తన మేనమామ కొండన్న సాయముతొ 1991 వరకు అఘ్నాతం లొనే వున్నడు.నారాయణ రెడ్డి ని నక్సలైట్లు అనతపురం లాడ్గి లొ వుండగా చంపెస్తారు.
నారాయణ రెడ్డి చనిపొయిన తేరువాత, 1982 మరియు 1985 లొ పెనుగొండ M.L.A గా తేలుగుదేశం పార్టి తరుపున రామచంద్రా రెడ్డి గెలిచాడు.1989 ఎలక్షన్లలొ పెనుగొండ నియొజకవర్గం సానే చెన్నారెడ్డి వశమయింది.అప్పుడు కాంగ్రెస్ గవెర్నమెంట్ ని ఏర్పరిచింది.అప్పుడు సానే చెన్నారెడ్డి కొడుకులు రమణారెడ్డి,ఒబులరెడ్డి మరియు గంగుల నారాయణరెడ్డి కొడుకు గంగుల సూర్య నారాయణరెడ్డి హత్యలతొ అరాచకాలతొ మానభంగాలతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.ఇప్పటికీ ధర్మవరం చుట్టుపక్కల ప్రజలు వీరి అరాచకాలను కథలు కథలు గా చెప్పుకొంటారు.అప్పట్లొనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకొంది.వుదాహరణగా,ఈ ఒబులరెడ్డి ముస్కీన్ అనే మైనారిటి తెలుగుదేశం కార్యకర్తను రోజుకొక కిలొ మాంసం అతని శరీరం నుంచి వేరు చేసి అతి క్రూరంగా చంపేసాడని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు.ఈ గంగుల సూర్యనారాయణరెడ్డి మద్దెలచెర్వు గ్రామములొ ఒక కురుబ(BC Caste) యువతి ని మరియు ఒక ప్రభుత్వొద్యొగి ని వారి తల్లిదండ్రుల ఎదుటే మానభంగం చేసాడంటారు.

source: katta-butchibabu.blogspot.com


http://www.paritalaravi.com/ravi.html

Click on the above link for complete History of Ravanna.

Thursday, October 16, 2008

Punch Lines From NBK

వూహాజనితమైన ఈ ఇంటెర్వ్యు ని ఎవరూ అపార్థం చేసుకొవద్దని మనవి.
బాలయ్య తొ ముఖాముఖి:

విలేఖరి: చంద్రబాబు గారి ఆశయాలు నచ్చి మీరు పూర్థి స్తాయి లొ రాజకీయాల లొకి వచ్చారా లేక కొత్త పార్టి వచ్చింది కాబట్టి మీరు రావల్సి వచ్చిందా?
బాలయ్య:మా నాన్న గారు స్తాపించిన తెలుగుదేశం పార్టి కి పూర్వ వైభవాన్ని తీసుకు రావల్సిన అవసరం వుంది,అందుకే వచ్చాను.

విలేఖరి: చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, సిద్దాంతాల గురించి మీ అవగాహన తెలపగలరా?

బాలయ్య: ఆయన సిద్దాంతాలు,ఆశయాలు సామన్యుడికి ఆర్థికంగా బలపడటానికి వుపయోగపడ్డాయి, భవిష్యత్తులో మరింత వుపయోగపడతాయి.

విలేఖరి:మీ రాజకీయ ప్రవేశం చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి ని చేయుటకా లేక మీ అభిమానులు కొరుకున్నట్లుగా మీరు ముఖ్యమంత్రి అవటానికా?

బాలయ్య: ఫ్రస్తుతం మా నాన్న గారు స్తాపించిన తెలుగుదేశం పార్టి ని గెలిపించి,చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేయుటమే మా నందమురి వంశాభిమానుల మరియు తెలుగుదేశం పార్టి కార్యకర్తల ప్రధాన లక్ష్యం.

విలేఖరి:మీ అభిమానులు కాని, మీ కుటుంబములొని వారు కాని మీరు ముఖ్యమంత్రి కావాలని కొరుకుంటున్నారు.అంటే ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు వారికి ఇష్టం లేదని దాని అర్థమా?

బాలయ్య:కాదు, భవిష్యత్తులొ నేను ముఖ్యమంత్రి ని అవ్వాలని వారి కొరిక.

విలేఖరి:తెలుగు యువత కార్యకర్తలు చంద్రబాబు ని ముఖ్యమంత్రి ని చెయ్యాలని పిలుపునిస్తున్నారు.మరొ పక్క మీ అభిమానులు మిమ్మల్ని ముఖ్యమంత్రి గా చూడాలని అంటున్నారు.ఈ రెంటి మధ్య సమన్వయం కొసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎమిటి?

బాలయ్య:మా మధ్య భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయంతొ తెలుగుదెశం పార్టి ఘన విజయానికి మా వంతు క్రుషి చేస్తాము.

విలేఖరి:గతంలొ మీపై వున్న కాల్పుల అభియోగం పై మీ విమర్శకులకు మీరిచ్చే సమాధానం?

బాలయ్య:అప్పట్లొనే కొర్ట్ నన్ను నిర్దొషి గా గుర్తించింది,ఇంక నేను కొత్తగా సమాధానం చెప్పెదేముంది.
విలేఖరి:మీరు మీ సినిమాలలొ పంచె కట్టు ట్రెండ్ శ్రుష్టించారు,అలాగె Faction ట్రెండ్ శ్రుష్టించారు.రాజకీయాలలొ కూడ ట్రెండ్ శ్రుష్టిస్తారా?

బాలయ్య:మీరే చూస్తారుగా ఎమి జరుగుతుందో.

Monday, October 13, 2008

Tiger - NTR

పులి ని చూసి నక్క వాతలు పెట్టుకొకూడదు

Sample Images of Anna NTR


పైన చిత్రములొ ఎరుపు వ్రుత్తకారములొ మన అన్న NTR

Friday, October 10, 2008

That Is TDP

ఈ రొజు పరిస్తితి ఎలా వుందంటే తెలుగుదేశం సిపిఐని కాని సిపిఎం ని కాని టిఆరేఎస్ ని కాని దేహి అనాల్సిన అవసరం లేదు.ఆ పార్టీలకు మిగతా పార్టిలతొ దేహి అనాల్సిన పరిస్తితి వచ్చింది.టిడిఫి ఒంటరి పొరాటనికి అయినా సిద్దమని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నాయకులు అనందంతో తెలియచేస్తున్నారు.


సిపిఐ, సిపిఎం పార్టిలు ప్రజారాజ్యం పార్టితొ పొత్తు కి సిద్దపడితే ఎక్కువ సీట్లు తెలుగుదేశం నుంచి రాబట్టవచ్చని వాటి ఆలొచన.వీళ్ళ ఆలొచన చంద్రబాబు నాయుడుకి తెలియదనుకొవటం వీళ్ళ అవివేకానికి నిదర్శనం.

తెలుగుదెశం పార్టి మహిళా అద్యక్షురాలు రోజా తన పదునైన సంభాషణలతొ అటు విద్యవంతులను మరియు ఇటు మహిళ లను చైతన్యవంతులను చేస్తున్నారు.ఆమె ప్రజలలొ తీసుకు వచ్చిన చైతన్యమే ఈ రొజు ప్రభుత్వం బెల్త్ షాపులను తీసివేయటానికి సంకల్పించినది.




తెలుగుదేశం పార్టి


Tuesday, September 30, 2008

TDP - Andhra in 2009

VISION 2020

  • 2009 ఎలెక్షన్లొ తెలుగుదెశం పార్టీని గెలిపించుకొని విజన్ 2020 కొరకు మార్గం సుగమం చేసి కొత్త తరానికి బంగారు భవిష్యత్తు కి బాటలు పరుద్దాము.
  • తెలుగుదేశం దాని సహచర పార్తీలు 2009 లొ ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయుట ఖాయం.

  • ఉవ్వెత్తున ఎగసి పడుతున్న యువకెరటం:నందమూరి తారకరత్న.

  • సరైన సమయాన టిడిఫి లొ యువరక్తం పాలుపంచుకొవాలని వువ్విళ్ళురుతున్నారు. ఈ నిప్పురవ్వలు టిడిఫి కి కంచుకొట గా ఎర్పడి మరింత మందిని తమ అలొచనలతొ ప్రభావితం చెయటానికి సన్నద్దులవుతున్నారు.

  • వువ్వెత్తున ఎగసి పడుతున్న ఈ యువ కెరటాలతొ టిడిఫి తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని అతివిస్వాసం కలిగిన కొత్త పార్టిలకు మరియు దశాబ్దాలుగా వున్న పాత పార్టిలకు సరి అయిన సమాధానము చెప్పటానికి సమరొత్సహముతొ సన్నద్దమవుతుంది.

  • కపట ప్రేమ ని పసిగట్టలేని సామాన్యులను చైతన్యవంతులను చేసే భాద్యత మనదే.

  • యువతరమే రేపటి స్వర్నాంధ్రప్రదేశ్ సాధకులు.అటువంటి స్వర్నాంధ్రప్రదేశ్ ఒక్క టిడిఫి తొనే సాధ్యం.ఈ రోజు మనం చెసే అశ్రద్ద రేపటి అరాచకానికి సాక్ష్యం గా నిలుస్తుంది.
  • తెలుగుదేశం ప్రత్యేక రాష్త్ర ఎర్పాటుకు సంసిద్దత తెలియచేయడమంటే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను వారి మనొభవాలను గౌరవించడమే.అంతే కాని వెరే ఏ పార్టీకి వత్తాసు పలికినట్టుకాదని గమనించండి.
  • తెలుగుదేశం పార్టికి ఎప్పుడూ ఏ పార్టితో అవసరం రాలేదు.ప్రతి పార్టికి తెలుగుదేశం తొనే అవసరం వుంది అని మనం గమనించవచ్చు.